తెలంగాణాలో
సామజిక , సాంస్కృతిక , రాజకీయ
చైతన్యం (FOR TSPSC )(Part – 2 )
ప్రాతూరి
పోతయ్య శర్మ
8143189271
1)
హైదరాబాద్ లో ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించారు ?
జవాబు :
1892
2)
1932 వరకు ఎవరు ఆర్య సమాజ్ అధ్యక్షులు గా ఉన్నారు
?
జవాబు :
కేశవ రావు కో రాట్ కర్
3)
192 9 లో హైదరాబాద్ సంస్థానం లోని కన్నడ ప్రాo తం లో
దేన్నీ స్థాపించారు?
జవాబు :
దీన్ దార్ ఉద్యమం
4)
దీన్ దార్ ఉద్యమం ఎవరు ప్రారంభించారు ?
జవాబు : సిద్దిఖి దీన్ దార్
5)
వేదిక్ ఆదర్శ్ అనే ఉర్దూ వార పత్రిక ఎవరు 1934 లో
స్థా పించారు ?
జవాబు : ఆర్య సమాజ్
6)
దేన్నీ తెలంగాణా కాలాపాని అని పిలిచే వారు ?
జవాబు : మహబూబ్ నగర్ జిల్లా లో ని మామనూర్ జైలు
7)
ఆర్య సమాజ నాయకు డైన రామచందర రావు ని వందే మాతరం
రామచందర రావు అని ఎందుకు అన్నారు ?
జవాబు : మామనూర్
జైల్లో తీవ్రం గా కొట్టి , చిత్ర హింసలు పెట్టినా ఆయన ‘వందే మాతరం ‘ నినాదం మానలేదు
8)
ఆర్య
సమాజ్ వారు , హైదరాబాద్ లో కేశవ మెమోరియల్ విద్య సంస్థ ను
ఎప్పుడు స్థాపించారు ?
జవాబు : జూలై 29, 1940
9)
192 7 లో ఎవరు మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లి మీన్ ఎవరు స్థా
పించారు ?
జవాబు : బహదూర్ యార్ జంగ్
10)
1944 లో బహదూర్ యార్ జంగ్ మరణించిన తర్వాత ఎవరు మజ్లిస్ ఇత్తెహాదుల్
ముస్లిమీన్ అద్యక్షు డై నాడు ?
జవాబు : ఖాసిం రజ్వి
11)
190 6 లో భాగ్య రెడ్డి వర్మ హైదరాబాద్ లో దేన్నీ
స్థాపించాడు
జవాబు : జగన్ మిత్ర మండలి (తెలంగాణా లో ఇదే మొట్ట మొదటి దళిత సంస్థ )
12)
జగన్
మిత్ర మండలి తొలి దశలో ఎవరు ముఖ్య పాత్ర పోషించారు
జవాబు : భాగ్య రెడ్డి వర్మ మరియు అరిగే రామస్వామి
13)
19 11 లో
‘మన్య సంఘం’ స్థా పించిన దేవరు
జవాబు : భాగ్య రెడ్డి వర్మ
14)
ఘాస్ మండి , సికింద్రాబాద్ లో మరొక ‘మన్య సంఘం’
స్థాపించిన దేవరు
జవాబు : అరిగే రామస్వామి
15)
19 24 లో మన్య సంఘం ను భాగ్య రెడ్డి వర్మ దేనిగా మార్చాడు ?
జవాబు : ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్
16)
సికింద్రాబాద్ లో ఆది హిందూ జతీయోన్నతి సభ ను
ఎవరు స్థాపించారు
జవాబు : అరిగే రామస్వామి
17)
భాగ్య రెడ్డి వర్మ (1888 – 1939 ) అసలు పేరు ఏది
జవాబు : మాదరి భాగయ్య ( మే 22, 188 8 జన్మ దినం ) .
తర్వాత భాగ్య రెడ్డి గా తన పేరు మార్చు కున్నాడు
18)
1913 లో భాగ్య రెడ్డి కి వర్మ అనే బిరుదు ఎవరు
ఇచ్చారు
జవాబు : ఆర్య సమాజ్
19)
భాగ్య రెడ్డి వర్మ దేన్నీ అభి మానిం చాడు
జవాబు : బౌద్ధ ధర్మాన్ని
20)
సికింద్రాబాద్ లోని కుమ్మన గూడా ప్రాంతం లో ‘సునీత
బాల సమాజం ‘ స్థాపించిన దేవరు
జవాబు : అరిగే రామ స్వామి ( 1885 – 1973
)
21)
192 4 లో ‘ ఆది హిందూ జతీయోన్నతి సభ ‘ స్థాపించిన
దేవరు
జవాబు : అరిగే రామస్వామి
22)
బి . యస్ . వెంకట్రావు ఎవరి అనుచరుల్లో ప్రముఖుడు
జవాబు : డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్
23)
1922 లో ‘ఆది ద్రావిడ సంఘాన్ని ‘ స్థాపించిన
దేవరు ?
జవాబు : బి. యస్ . వెంకట్రావ్
24)
1927 లో ఆది హిందూ మహా సభ ను స్థా పించిన దేవరు
జవాబు : బి . ఆర్ . వెంకట్రావ్
25)
194 7 లో మీర్ లాయక్ ఆలి నాయకత్వం లో మంత్రి
వర్గం లో విద్య శాఖ మంత్రిగా పనిచె సిందేవరు
జవాబు : బి. ఆర్. వెంకట్రావ్ . ఈయన్ని మిత్రులు ప్రేమగా ‘ రావు సాహెబ్ ‘ అని
సంభో దిం చే వారు
No comments:
Post a Comment