Thursday, 19 July 2018

తెలంగాణాలో సామజిక , సాంస్కృతిక , రాజకీయ చైతన్యం (FOR TSPSC )(Part – 2 )


తెలంగాణాలో సామజిక , సాంస్కృతిక , రాజకీయ చైతన్యం (FOR TSPSC )(Part – 2 )
                                                                                                                ప్రాతూరి పోతయ్య శర్మ
                                                                                                                8143189271
1)      హైదరాబాద్ లో ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించారు ?
జవాబు :  1892


2)      1932 వరకు ఎవరు ఆర్య సమాజ్ అధ్యక్షులు గా ఉన్నారు ?
జవాబు :  కేశవ రావు కో రాట్ కర్


3)      192 9 లో  హైదరాబాద్ సంస్థానం లోని కన్నడ ప్రాo తం లో దేన్నీ స్థాపించారు?
జవాబు :  దీన్ దార్ ఉద్యమం


4)      దీన్ దార్ ఉద్యమం ఎవరు ప్రారంభించారు ?
జవాబు : సిద్దిఖి దీన్ దార్


5)      వేదిక్ ఆదర్శ్ అనే ఉర్దూ వార పత్రిక ఎవరు 1934 లో స్థా పించారు ?
జవాబు :  ఆర్య సమాజ్


6)      దేన్నీ తెలంగాణా కాలాపాని అని పిలిచే వారు ?
జవాబు : మహబూబ్ నగర్ జిల్లా లో ని  మామనూర్ జైలు


7)      ఆర్య సమాజ నాయకు డైన రామచందర రావు ని వందే మాతరం రామచందర రావు అని ఎందుకు అన్నారు ?
జవాబు :  మామనూర్  జైల్లో తీవ్రం గా కొట్టి , చిత్ర హింసలు పెట్టినా ఆయన  ‘వందే మాతరం ‘ నినాదం మానలేదు  


8)       ఆర్య సమాజ్ వారు  ,  హైదరాబాద్ లో కేశవ మెమోరియల్ విద్య సంస్థ ను ఎప్పుడు స్థాపించారు ?

జవాబు :  జూలై 29, 1940

9)      192 7 లో ఎవరు  మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లి మీన్ ఎవరు స్థా పించారు ?
జవాబు :  బహదూర్ యార్ జంగ్

10)   1944 లో బహదూర్ యార్  జంగ్ మరణించిన తర్వాత ఎవరు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అద్యక్షు డై నాడు ?
జవాబు : ఖాసిం రజ్వి



11)   190 6 లో భాగ్య రెడ్డి వర్మ హైదరాబాద్ లో దేన్నీ స్థాపించాడు
జవాబు : జగన్ మిత్ర మండలి  (తెలంగాణా లో ఇదే మొట్ట మొదటి దళిత సంస్థ )


12)    జగన్ మిత్ర మండలి తొలి దశలో ఎవరు ముఖ్య పాత్ర పోషించారు
జవాబు :  భాగ్య రెడ్డి వర్మ  మరియు  అరిగే రామస్వామి


13)    19 11 లో ‘మన్య సంఘం’ స్థా పించిన దేవరు
జవాబు :  భాగ్య రెడ్డి వర్మ


14)   ఘాస్ మండి , సికింద్రాబాద్ లో మరొక ‘మన్య సంఘం’ స్థాపించిన దేవరు
జవాబు :  అరిగే రామస్వామి


15)   19 24 లో మన్య సంఘం ను భాగ్య రెడ్డి వర్మ  దేనిగా మార్చాడు ?
జవాబు :  ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్

16)   సికింద్రాబాద్ లో ఆది హిందూ జతీయోన్నతి సభ ను ఎవరు స్థాపించారు
జవాబు :  అరిగే రామస్వామి


17)   భాగ్య రెడ్డి వర్మ (1888 – 1939 ) అసలు పేరు ఏది
జవాబు :  మాదరి భాగయ్య ( మే 22, 188 8 జన్మ దినం ) . తర్వాత భాగ్య రెడ్డి గా తన పేరు మార్చు కున్నాడు


18)   1913 లో భాగ్య రెడ్డి కి వర్మ అనే బిరుదు ఎవరు ఇచ్చారు
జవాబు :  ఆర్య సమాజ్   


19)   భాగ్య రెడ్డి వర్మ దేన్నీ అభి మానిం చాడు
జవాబు :  బౌద్ధ ధర్మాన్ని


20)   సికింద్రాబాద్ లోని కుమ్మన గూడా ప్రాంతం లో ‘సునీత బాల సమాజం ‘ స్థాపించిన దేవరు

జవాబు : అరిగే రామ స్వామి ( 1885 – 1973 )  

21)   192 4 లో ‘ ఆది హిందూ జతీయోన్నతి సభ ‘ స్థాపించిన దేవరు
జవాబు :  అరిగే రామస్వామి


22)   బి . యస్ . వెంకట్రావు ఎవరి అనుచరుల్లో ప్రముఖుడు
జవాబు :  డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్


23)   1922 లో ‘ఆది ద్రావిడ సంఘాన్ని ‘ స్థాపించిన దేవరు ?

జవాబు :  బి. యస్ . వెంకట్రావ్

24)   1927 లో ఆది హిందూ మహా సభ ను స్థా పించిన దేవరు
జవాబు :  బి . ఆర్ . వెంకట్రావ్
25)   194 7 లో మీర్ లాయక్ ఆలి నాయకత్వం లో మంత్రి వర్గం లో విద్య శాఖ మంత్రిగా పనిచె సిందేవరు
జవాబు : బి. ఆర్. వెంకట్రావ్ .  ఈయన్ని మిత్రులు ప్రేమగా ‘ రావు సాహెబ్ ‘ అని సంభో దిం చే వారు 

No comments:

Post a Comment