Friday, 28 October 2016

Group - II Social, Cultural Political Awareness in Telangana

తెలంగాణాలో సామజిక , సాంస్కృతిక , రాజకీయ చైతన్యం (FOR TSPSC )
                                                                                                                ప్రాతూరి పోతయ్య శర్మ
                                                                                                               
1)హైదరాబాద్ సంస్థానం లో ఉన్న మూడు భౌగోళిక ప్రాంతలేవి ?
a) తెలంగాణా  b)మరాఠ్వాడ c) కర్ణాటక
జవాబు : పై మూడు
2) గతం లో ఎవరి అధీనం స్వాధీనం లో వేల ఎకరాల భూము లుండేవి ?
జవాబులు : జగిర్దారులు ,జమిందారులు, సంస్థానాధి పతులు , దేశ్ ముఖ్ లు, దేశ్ పాండే లు  
3) 19 వ శతాబ్దం రెండవ భాగం లో హైదరాబాద్ వచ్చిన సాహితీ వేత్తలు ఎవరు ?
జవాబు : మీర్జా ఖాన్ ధాఘ్ , హఫీజ్ జలీల్ హసన్ జలీల్ , మౌన్షి అమీర్ , అహ్మద్ మి నై
4) ఏ ప్రముఖ ఉర్దూ కవి  హైదరాబాద్ కు వలస వచ్చారు ?
జవాబు : అమీర్ రాంపూర్
5) ఉర్దూ భోధన భాషగా ప్రారంభమైన విశ్వ విద్యాలయం ఏది ?
జవాబు : ఉస్మానియా విశ్వవిద్యాలయం
6) ఉర్దూ భాషాభి వృద్ది కోసం మౌల్వి అబ్దుల్ హక్ దేన్నీ ప్రారం భించారు ?
జవాబు : అంజుమన్ తారక్ – ఇ – ఉర్దూ
7) తెలంగాణా లో ఒద్దిరాజు సోదరులు గా పేరొందిన సీతారాం చందర్ రావు , రాఘవ రంగా రావు లు 1920 లో దేన్నీ ప్రారంభిం చారు ? ఇది వరంగల్ జిల్లా లోని ఇనుగుర్తి గ్రామం నుండి వెలువడేది .
జవాబు: ‘తెలుగు ‘ వార పత్రిక
8) నల్గొండ నుండి ‘నీల గిరి ‘ వార పత్రిక ఎవరి సంపాదకత్వం లో వెలువడేది ?
జవాబు : షబ్నవీసు రామ నర్సింహా రావు
9) ఎవరి సంపాదకత్వం లో డెక్కన్ క్రానికల్ అనే ఇంగ్లీష్ పత్రిక వెలువడింది ?
జవాబు : బుక్క పట్నం రామాచార్యులు

10) సురవరం ప్రతాప రెడ్డి రాసిన ముఖ్య గ్రంధం ఏది ?
జవాబు : ఆంధ్రుల సాంఘిక చరిత్ర .  
చంపకి భ్రమర విషాదం , ప్రేమార్పణం , హిందువుల పండుగలు , హైందవ ధర్మ వీరులు , రామాయణ విశేషములు ఆయన రాసిన ఇతర  గ్రంధాలు .
11     )1925 గోల్కొండ పక్ష పత్రిక స్థాపించి , సంపాద కత్వం నిర్వహించింది ఎవరు ?
జవాబు : సురవరం ప్రతాప రెడ్డి
12) బూర్గుల రామకృష్ణ రావు రాసిన పుస్తకాలేవీ ?
జవాబు : పండిత రాజ పంచామృతం , కృష్ణ శతకం
13)ఎవరిని అభినవ పోతన అంటారు ?
జవాబు : వానమామలై వరదాచార్యులు
14)వానమామలై వరదాచార్యులు రాసిన పుస్తకాలేవీ ?
జవాబు : పోతన చరిత్ర , విప్ర లబ్ధ
15)మాడపాటి హన్మంత రావు రాసిన గ్రంధం ఏది ?
జవాబు : తెలంగాణా లో ఆంధ్రోద్యమం
16)1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణా సాయుధ పోరాటం లోని వివిధ ఘట్టాలను ఎవరు తన పుస్తకం ‘వీర తెలంగాణా ‘ గ్రంధం లో రాసారు ?
జవాబు : రావి నారాయణ రెడ్డి 
17)1943 లో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థా పించారు . దీని మొదటి అధ్యక్షుడు ఎవరు ?
జవాబు : లోకనంది శంకర నారాయణరావు
18)దాశరధి కృష్ణ మాచార్యులు రాసిన పుస్తకాలేవీ ?
జవాబు : అగ్ని ధార , రుద్ర వీణ
19)‘నా తెలంగాణా కోటి రతనాల వీణ ‘ అనే మకుటం తో గేయాలు రాసిన దేవరు ?
జవాబు : దాశరధి కృష్ణమా చార్యులు
20)దాశరధి రంగా  చార్యులు రాసిన నవలలు / పుస్తకాలేవి ?
జవాబు : చిల్లర దేవుళ్ళు , జానపదం 
21)‘ప్రజల మనిషి ‘ , ‘ గంగు ‘ , రామప్ప రభస అనే సాంఘిక , ఆర్ధిక నేపధ్య నవలలు రాసిన దేవరు ?
జవాబు : వట్టికోట ఆళ్వారు స్వామి
22)హైదరాబాద్ లో శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం అనే గ్రంధాలయం ఎప్పుడు స్థాపించారు ? ఇది తెలంగాణా లో తొలి తెలుగు గ్రంధాలయం .
జవాబు : 1901
23)ఎవరి కృషి వల్ల హైదరాబాద్ లో శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం అనే గ్రంధాలయం 1901 స్థాపించారు?
జవాబు:కొమర్రాజు లక్ష్మణ రావు , రావి చెట్టు రంగా రావు , మునగాల రాజా  , నాయని వెంకట రంగారావు
24)1905 లో దేన్నీ స్థాపించారు ?
జవాబు : శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయం
25)సికింద్రాబాద్ లో ఆంధ్ర సంవర్ధిని గ్రంధాలయం ఎప్పు డు స్థాపించారు ?
జవాబు: 1905
26)1906 లో ఎవరు విజ్ఞాన చంద్రిక గ్రంధ మండలి ని స్థాపించారు ?
జవాబు : కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు  (దీన్ని 1908 లో మద్రాస్ కు తరలించారు )
27)గ్రంధాలయో ద్యమానికి కృషి చేసిన దేవరు ?
జవాబు: కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు , వట్టికోట ఆళ్వారు స్వామి
28)190 6 లో వివేక వర్ధని పాఠ శాల స్థాపించిన దేవరు ?
జవాబు : కేశవ రావు కోరట్ కర్ , వామన్ రామచంద్ర నాయక్ , గణపతి రావు హర్దికర్  
తెలంగాణాలో సామజిక , సాంస్కృతిక , రాజకీయ చైతన్యం (FOR TSPSC )(Part – 2 )
                                                                                                                
                                                                                                 
1)      హైదరాబాద్ లో ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించారు ?
జవాబు :  1892


2)      1932 వరకు ఎవరు ఆర్య సమాజ్ అధ్యక్షులు గా ఉన్నారు ?
జవాబు :  కేశవ రావు కో రాట్ కర్


3)      192 9 లో  హైదరాబాద్ సంస్థానం లోని కన్నడ ప్రాo తం లో దేన్నీ స్థాపించారు?
జవాబు :  దీన్ దార్ ఉద్యమం


4)      దీన్ దార్ ఉద్యమం ఎవరు ప్రారంభించారు ?
జవాబు : సిద్దిఖి దీన్ దార్


5)      వేదిక్ ఆదర్శ్ అనే ఉర్దూ వార పత్రిక ఎవరు 1934 లో స్థా పించారు ?
జవాబు :  ఆర్య సమాజ్


6)      దేన్నీ తెలంగాణా కాలాపాని అని పిలిచే వారు ?
జవాబు : మహబూబ్ నగర్ జిల్లా లో ని  మామనూర్ జైలు


7)      ఆర్య సమాజ నాయకు డైన రామచందర రావు ని వందే మాతరం రామచందర రావు అని ఎందుకు అన్నారు ?
జవాబు :  మామనూర్  జైల్లో తీవ్రం గా కొట్టి , చిత్ర హింసలు పెట్టినా ఆయన  ‘వందే మాతరం ‘ నినాదం మానలేదు  


8)       ఆర్య సమాజ్ వారు  ,  హైదరాబాద్ లో కేశవ మెమోరియల్ విద్య సంస్థ ను ఎప్పుడు స్థాపించారు ?

జవాబు :  జూలై 29, 1940

9)      192 7 లో ఎవరు  మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లి మీన్ ఎవరు స్థా పించారు ?
జవాబు :  బహదూర్ యార్ జంగ్

10)   1944 లో బహదూర్ యార్  జంగ్ మరణించిన తర్వాత ఎవరు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అద్యక్షు డై నాడు ?
జవాబు : ఖాసిం రజ్వి



11)   190 6 లో భాగ్య రెడ్డి వర్మ హైదరాబాద్ లో దేన్నీ స్థాపించాడు
జవాబు : జగన్ మిత్ర మండలి  (తెలంగాణా లో ఇదే మొట్ట మొదటి దళిత సంస్థ )


12)    జగన్ మిత్ర మండలి తొలి దశలో ఎవరు ముఖ్య పాత్ర పోషించారు
జవాబు :  భాగ్య రెడ్డి వర్మ  మరియు  అరిగే రామస్వామి


13)    19 11 లో ‘మన్య సంఘం’ స్థా పించిన దేవరు
జవాబు :  భాగ్య రెడ్డి వర్మ


14)   ఘాస్ మండి , సికింద్రాబాద్ లో మరొక ‘మన్య సంఘం’ స్థాపించిన దేవరు
జవాబు :  అరిగే రామస్వామి


15)   19 24 లో మన్య సంఘం ను భాగ్య రెడ్డి వర్మ  దేనిగా మార్చాడు ?
జవాబు :  ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్

16)   సికింద్రాబాద్ లో ఆది హిందూ జతీయోన్నతి సభ ను ఎవరు స్థాపించారు
జవాబు :  అరిగే రామస్వామి


17)   భాగ్య రెడ్డి వర్మ (1888 – 1939 ) అసలు పేరు ఏది
జవాబు :  మాదరి భాగయ్య ( మే 22, 188 8 జన్మ దినం ) . తర్వాత భాగ్య రెడ్డి గా తన పేరు మార్చు కున్నాడు


18)   1913 లో భాగ్య రెడ్డి కి వర్మ అనే బిరుదు ఎవరు ఇచ్చారు
జవాబు :  ఆర్య సమాజ్   


19)   భాగ్య రెడ్డి వర్మ దేన్నీ అభి మానిం చాడు
జవాబు :  బౌద్ధ ధర్మాన్ని


20)   సికింద్రాబాద్ లోని కుమ్మన గూడా ప్రాంతం లో ‘సునీత బాల సమాజం ‘ స్థాపించిన దేవరు

జవాబు : అరిగే రామ స్వామి ( 1885 – 1973 )  

21)   192 4 లో ‘ ఆది హిందూ జతీయోన్నతి సభ ‘ స్థాపించిన దేవరు
జవాబు :  అరిగే రామస్వామి


22)   బి . యస్ . వెంకట్రావు ఎవరి అనుచరుల్లో ప్రముఖుడు
జవాబు :  డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్


23)   1922 లో ‘ఆది ద్రావిడ సంఘాన్ని ‘ స్థాపించిన దేవరు ?

జవాబు :  బి. యస్ . వెంకట్రావ్

24)   1927 లో ఆది హిందూ మహా సభ ను స్థా పించిన దేవరు
జవాబు :  బి . ఆర్ . వెంకట్రావ్
25)   194 7 లో మీర్ లాయక్ ఆలి నాయకత్వం లో మంత్రి వర్గం లో విద్య శాఖ మంత్రిగా పనిచె సిందేవరు
జవాబు : బి. ఆర్. వెంకట్రావ్ .  ఈయన్ని మిత్రులు ప్రేమగా ‘ రావు సాహెబ్ ‘ అని సంభో దిం చే వారు  తర్వాత ఇది వివేక వర్ధని విద్య సంస్థ గా అభి వృద్ది చెందింది  



No comments:

Post a Comment