Saturday, 13 June 2020

Bits on Indian History III


భారత చరిత్ర  బిట్స్  -  III  
                                                                                


1. 1961 లో భారతసైన్యం, పోర్చుగీసు కాలనీలను స్వాధీనం చేసుకొన్న సైనిక చర్య పేరు ఏమిటి?
 Ans: 
ఆపరేషన్‌ విజయ్‌
2. భారతీయ సైన్యానికి  సైన్యాధ్యక్షునిగా నియమితుడైన ప్రథమ భారతీయుడు ఎవరు?
  Ans: 
కరియప్ప    
3.  సి.ఆర్‌.దాస్‌, మోతీలాల్‌నెహ్రూ , సి. రాజగోపాలాచారి   ఏ పార్టి వారు?
Ans: స్వరాజ్‌ పార్టీ
    
4. ఉత్తర భారతదేశంలో మరాఠాల అధికార విస్తరణ ఎవరి కాలంలో జరిగింది?
    
Ans: బాజీరావు   

5. అవధ్‌ చివరి నావాబు ఎవరు?
     Ans:
వజీద్‌ ఆలీషా
6.     కశ్మీర్‌,  ముల్తాన్‌,  పెషావర్‌  జయించిన దెవరు ?
Ans: రంజిత్ సింగ్

7. 1907లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరు?
   Ans: 
రాస్‌ బిహారీ ఘోష్‌     

8. పంచశీలను ఎప్పుడు ప్రకటించారు?
  Ans:  1954   
9.  జ్యోతిభా పూలె  ప్రారంభించిన ఉద్యమం ఏది ?
    Ans: 
కుల వ్యతిరేక ఉద్యమం
10. Indian Independence Act ఎప్పుడు ఆమోదించారు
Ans: 18.7.1947

11. నేను సామ్యవాదిని అని ప్రకటించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరు?
    Ans: 
జవహర్‌లాల్‌ నెహ్రూ 
12. కేరళలోని ఎజావాల అభ్యున్నతికి పాటుపడినది ఎవరు?
    Ans:
నారాయణగురు   
13. భారతదేశంలో మొదటి ఆంగ్ల వార్త పత్రికను ప్రారంభించింది ఎవరు?
    Ans: 
గంగాధర్‌ భట్టాచార్య
14. బ్లాక్‌ యాక్ట్‌గా దేనిని పరిగణిస్తారు?
    Ans: 
రౌలత్‌ చట్టం (1919)        
15. ఎవరు  ఆర్థిక వనరుల వికేంద్రీకరణ చేశారు?
    Ans: 
మేయో

16. ఉచిత విద్య అనే భావనను మొదటగా ప్రచారం చేసింది ఎవరు?
    
     Ans:  ఎ.కె.దత్‌
17. 25.6.1945 నాడు దేన్నీ చర్చించటానికి సిమ్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు?
        Ans: Wavell Plan
18. Satara  సంస్థాననికి  ఏ తిరుగు బాటుకి సంబంధం ఉంది?
Ans: 1857
తిరుగుబాటుకు

19. ఎ.ఒ.హ్యూమ్‌ ప్రకారం 1857 తిరుగుబాటు ఒక ---
    Ans:
సిపాయిల తిరుగుబాటు    

20. "Our system is like a sponge drawing good things from the Ganges" అని చెప్పిన ఆంగ్లేయుడు ఎవరు?
                   Ans:  
జాన్‌ సుళువియన్‌
21. 1942 లో భారత దేశానికి వచ్చిన Strafford Cripps ఏ పార్టి వాడు?
Ans: Labour Party

22. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఏర్పాటుకు మొదటగా సిఫారసు చేసింది ఎవరు?
      Ans:  
సార్టెంట్‌ రిపోర్ట్ / ప్లాన్‌-1944 
23. గ్రీకులో సోక్రటీస్‌లాగా బెంగాల్‌లో ఇంగ్లీష్‌ విద్యావంతులను  ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు?
Ans:  
హెన్రీ వివియన్‌ డిరోజియో 
24.  మానవ బలి ఆచారాన్ని రూపుమాపిన బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు?
      Ans:  
డల్హౌసి 
25.    కామన్ వెల్త్ పత్రిక నడిపించింది ఎవరు?
    Ans:  
అనిబిసెంట్        
26. ఏ సాంఘిక మతాచారాన్ని రూపుమాపడానికి రాజా రామ్‌మోహన్‌రాయ్‌ చారిత్రాత్మక కృషి చేశాడు?
  Ans:  
సతి సహగమనం   
27. రైతు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన నాయకురాలు ఎవరు?
    Ans:  
వీర గున్నమ్మ       

28. అంతర్జాతీయ సహకారంపై మంచి విశ్వాసమున్న రాజా రామ్‌మోహన్‌రాయ్‌ దేని ఆవిర్భావాన్ని ముందుగానే ఊహించాడు?
     Ans:  నానాజాతి సమితి
29. లోకహితవాదిగా ఖ్యాతి పొందింది ఎవరు?
    Ans:  
గోపాల హరిదేశ్‌ముఖ్‌      
30. మహరాష్ట్రలో ప్రార్థన సమాజ ప్రధాన నిర్మాత ఎవరు?
Ans:  
యమ్‌.జి.రనడే     
31. బొంబాయిలో జరిగిన ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ సమావేశానికి(1920) అధ్యక్షత వహించింది ఎవరు?
    Ans:  
లాలా లజపతిరాయ్‌     

32. దక్షిణేశ్వర్‌ సన్యాసిగా పేరుపొందింది ఎవరు?
Ans:  
రామకృష్ణ పరమహంస    


33. రామకృష్ణ మిషన్‌ను ఎవరు ఎపుడు స్థాపించారు?
    Ans:  
వివేకానంద- 1896     

34. మద్రాస్‌లోని వేదసభను దక్షిణ భారతదేశ బ్రహ్మ సమాజంగా మార్చింది ఎవరు?
    Ans:  
శ్రీధరులు నాయుడు 
35. బొంబాయిలో బాంబే దర్పణ్‌, దిగ్‌దర్షన్‌ పత్రికలను నిర్వహించింది ఎవరు?
Ans:
బాల్ శాస్త్రి  జంబేకర్‌ 

36. రామకృష్ట పరమహంస మతబోధనల ప్రధాన లక్షణమేది?
    Ans:  
అన్ని మతాల్లోని వాస్తవాన్ని నమ్మటం   
37. ఎవరి ఆశీస్సులతో మహరాష్ట్రలో ప్రార్థన సమాజం ప్రారంభమైంది?
    Ans:  
కేశవ చంద్రసేన్‌     

38. హెన్రీ వివియన్‌ డిరోజియో నాయకత్వం వహించిన ఉద్యమం ఏది?
    Ans:  
యంగ్‌ బెంగాల్‌ 

39. స్వామి దయానంద రచించిన పుస్తకం ఏది?
    Ans:  
సత్యార్థ ప్రకాశ్‌          
40. శారదామణి ఎవరు?
    Ans:  
రామకృష్ణ పరమహంస భార్య     


41. సాధనకు ఈశ్వరచంద్ర విద్య సాగర్‌ తీవ్రంగా కృషి చేశాడు?
    Ans:  
బాల్య వివాహాల నిర్మూలన     

42.  "Go Back to Vedas" అని చెప్పింది ఎవరు?
    Ans:
దయానంద సరస్వతి 

43. ఆర్య సమాజ కార్యక్రమాల్లో మత తత్త్వ వ్యాప్తికి దోహదం చేసింది ఏది?
Ans:  
శుద్ది ఉద్యమం      

44. దయానంద ఆంగ్లో వేదిక కాలేజీని లాహోరులో ఎవరు స్థాపించారు?
Ans:  
లాల్‌ హంసరాజ్‌      
45. థియోసోఫికల్‌ సొసైటీ ప్రాచుర్యానికి ప్రధాన కారణం ఎవరు?
             Ans:  
అనిబిసెంట్‌
46. భారతదేశంలో థియోసోఫికల్‌ సొసైటీ ఎక్కడ బాగా విజయవంతమయింది?
    Ans:  
దక్షిణ భారతదేశం     

47. థియోసోఫి దేనిని విశ్వసిస్తుంది?
    Ans:  
అకల్ట్‌ సైన్స్‌        


48. ఆధునిక భారతదేశ అభివృద్ధికి థియోసోఫీల ప్రధాన సేవ ఏది?
    Ans:  
భారతీయుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచారు   


49. సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌ ఎవరి పరిస్థితులు మెరుగుపరచడానికి కృషి చేశాడు?
    Ans:  
మధ్యతరగతి ముస్లింలు   

50. సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ ఏ అంశాన్ని ఎక్కువగా అభిమానించాడు?
Ans:  
ఆధునిక విద్య వ్యాప్తి 

51. మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్‌ కాలేజీని ఎవరు స్థాపించారు?
       Ans:  
సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌   

       

No comments:

Post a Comment