భారతదేశ చరిత్ర బిట్స్
1)
ప్రశ్న: వినయ పీఠిక ఏ మతానికి సంబంధించిన గ్రంథం ?
జవాబు: బౌద్ధమతము
2)
ప్రశ్న: ధమ్మపద లో ఎవరి
బోధనలున్నాయి ?
జవాబు: ’ బుద్ధుడి
3) ప్రశ్న: ముద్రారాక్షసం
గ్రంధరచయిత ఎవరు’?
జవాబు: విశాఖ దత్త
4) ప్రశ్న: అష్టాధ్యాయి రచయిత
ఎవరు ?
జవాబు: పాణిని
5)ప్రశ్న: 24 వ తీర్థంకర్ వర్ధమాన్ మహావీర్
జన్మించిన డెక్కడ ?
జవాబు: కుందాగ్రామం ( వైశాలి)
6) ప్రశ్న: 24 వ తీర్థంకర్ వర్ధమాన్ మహావీర్ మరణించిన
డెక్కడ ?
జవాబు: పావాపురి
7)ప్రశ్న: : 24
వ తీర్థంకర్ వర్ధమాన్ మహావీర్ మొదటి శిష్యుడు ఎవరు ?
జవాబు: జమేలి
8)ప్రశ్న: కన్నడ భాషకు కృషి చేసినది ఎవరు ప్రాచీన కాలంలో
?
జవాబు: జైనులు
9) ప్రశ్న: గౌతమ బుద్ధుని మొదటి పేరు ఏది ?
జవాబు: సిద్ధార్థ
10)ప్రశ్న: గౌతమ బుద్ధుడు
ఎక్కడ జన్మించాడు ?
జవాబు: లుంబిని
11)ప్రశ్న: గౌతమ బుద్ధుని కొడుకు
పేరు ఏది ?
జవాబు: రాహుల్
12)ప్రశ్న: గౌతమ బుద్ధుని తల్లి పేరు ఏది ?
జవాబు: మహామాయ
13)ప్రశ్న: గౌతమ బుద్ధుడు ఎక్కడ నిర్యాణం చెందాడు ?
జవాబు: కుశినగర్
(ఉత్తర ప్రదేశ్ )
14)ప్రశ్న: జాతక కథలు ఎవరి జన్మల గురించినవి?
జవాబు: బుద్ధుని
15)ప్రశ్న: హరిసేన ఎవరి
కొలువులో కవి ?
జవాబు: సముద్రగుప్త
16)ప్రశ్న: అమీర్ ఖుస్రో ఎవరి కొలువులో ఉన్నాడు ?
జవాబు: అల్లా
ఉద్దిన్ ఖిల్జీ
17)ప్రశ్న: సిసుపాలవధ ఎవరు రచించారు’ ?
జవాబు: మాఘ కవి
18)ప్రశ్న: క్రీస్తు పూర్వం 326 సంవత్సరం లో అలెక్షాండరు తో యుద్దం చేసినదేవారు ?
జవాబు: పురుషోత్తముడు
19)ప్రశ్న: క్రిస్తుశకం 1526 లో బాబర్ తో యుద్ధం
చేసినదేవరు?
జవాబు: ఇబ్రహీం
లోడి
20)ప్రశ్న: గ్రీకు భాషలో సింధు
నది ని ఏమనేవారు ?
జవాబు: ఇండస్
21)ప్రశ్న: కనిష్కుని కాలంలో , క్రీస్తు శకం 78 సంవత్సరంలో
ఏది
ప్రారంభించారు?
జవాబు: శక యుగం
22) ప్రశ్న: మెగస్తనీస్ ఎవరి
కాలంలో వచ్చాడు?
జవాబు: చంద్రగుప్త
మౌర్య
23)ప్రశ్న: మొదటి దేవరాయ కాలంలో ఇటలి నుండివచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు ?
జవాబు: నికొలో
కాంటి (క్రీస్తు శకం 12 వ శతాబ్దం)
24) ప్రశ్న: జహంగీర్ కాలంలో ఇంగ్లాండ్ నుండి వచ్చిన’
యాత్రికుడు ఎవరు ?
జవాబు: హకిన్స్
25)ప్రశ్న: ఢిల్లీ, జైపూర్,
ఉజ్జయిని , వారణాసి, మథుర లలో ఖగోళ శాలలు నిర్మించిన దెవరు ?
జవాబు: జై సింగ్
26)ప్రశ్న: నాదిర్షా
పట్టుకుపోయిన కోహినూర్ వజ్రాన్ని ఎవరు సంపాదించి తెచ్చారు ?
జవాబు: రాజ రంజిత్
సింగ్
27)ప్రశ్న: 1757-1760 మధ్యకాలం లో
బెంగాల్ గవర్నర్ గా పనిచేసినది ఎవరు ?
జవాబు: రాబర్ట్ క్లైవ్
28)ప్రశ్న: 1829 లో సతిసహగమనం నిషేధించిన
వారు ఎవరు ?
జవాబు: లార్డ్ విలియం
బెంటిక్
29)ప్రశ్న: కలకత్తా – ఆగ్రా ల
మధ్య తొలి టెలిగ్రాఫ్ లైన్ వేసింది’ ఎప్పుదు ?
జవాబు: 1853
30)ప్రశ్న: ఆధునిక పోస్టల్ సిస్టం ఎప్పుడు మొదలయ్యింది ?
జవాబు: 1854
31)ప్రశ్న: మద్రాస్ నగరం స్థాపించినది ఎప్పుడు ?
జవాబు: 1857
32)ప్రశ్న: రాణి లక్ష్మి బాయి
ఎక్కడ యుద్ధం చేసింది ?
జవాబు: ఝాన్సీ
33)ప్రశ్న: బ్రహ్మ సమాజ స్థాపించినది ఎవరు ?
జవాబు: రాజ
రామ్మోహన్ రాయ
34)ప్రశ్న: ఆర్య సమాజ్ స్థాపించినది ఎవరు ?
జవాబు: స్వామి
దయానంద్ సరస్వతి
35)ప్రశ్న: హరప్పా నాగరికత
ఉన్న లోథాల్ ఎక్కడుంది’ ?
జవాబు: గుజరాత్
No comments:
Post a Comment